సింగరేణిలో భారీగా పెరిగిన కరోనా కేసులు

-

సింగరేణిలో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. రామగుండం రీజియన్ లో ఒక్కరోజే 151 కేసులు నమోదైయ్యాయి. 322 మంది పరీక్షలు చేయించుకోగా అందులో 151 మందికి పాజిటివ్ గా వచ్చింది. ఆర్జీ-1 ఏరియాలో 132 మంది పరీక్షలు చేసుకోగా 64 మందికి, ఆర్జీ-2 ఏరియాలో 110 మంది పరీక్షలు చేయగా 55 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. కరోనా నియమాలను పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news