ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు ఊరట

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నేడు 280 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 57, కరీంనగర్ 119, సిరిసిల్ల 41, పెద్దపల్లి జిల్లాలో 63 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news