కరీంనగర్: అమ్మవారిని దర్శించిన కలెక్టర్ దంపతులు

-

రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను కలెక్టర్ దంపతులు RV.కర్ణన్, ఆయన సతీమణి ZP-CEO ప్రియాంకలు బుధవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారి పిల్లల నిలువెత్తు బంగారంతో పాటు, ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జాతర ప్రాంతంలో షాపింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, కార్పొరేటర్ సుధగోని మాధవిలు తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news