కరీంనగర్: ‘నేటి నుంచి డిగ్రీ పరీక్షలు’

-

exam
exam

కరీంనగర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్ ఇటిక్యాల రాజేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news