Exams
Telangana - తెలంగాణ
పరీక్షలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై "ఇంతకు ముందు విద్యార్థులు పరీక్షలు జరుగుతున్నాయి అంటే ఎలా చదవాలి అని అడిగేవారు అని కానీ ఇప్పుడు పరీక్ష పత్రాలు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు అని అడిగే పరిస్థితి నెలకొంది అని అన్నారు". మార్చి 18న కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించిన 11వ స్నాతకోత్సవనికి ముఖ్యఅతిథిగా...
వార్తలు
Anxiety before exams : పరీక్షల ముందు ఇబ్బందిగా ఉందా..? విద్యార్థులూ ఈ టిప్స్ మస్ట్…!
పరీక్ష టెన్షన్ చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. పరీక్ష టెన్షన్ లేకుండా హాయిగా పరీక్ష రాయండి అని చెప్పడానికే కానీ నిజానికి ప్రాక్టికల్ గా పరీక్ష టెన్షన్ లేకుండా రాయడం కుదరదు అని చాలామంది భావిస్తారు కానీ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయితే యాంగ్జైటీ వంటివి ఏమి లేకుండా హాయిగా ప్రశాంతంగా...
ఇంట్రెస్టింగ్
విద్యార్థులూ.. పరీక్షల ముందు మానసిక ఆరోగ్యం ముఖ్యం… అందుకోసం ఇలా చేస్తే సరి…!
పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యం బాగుండేందుకు కొన్ని చిట్కాలని పాటిస్తే మానసిక ఆరోగ్యం బాగా ఉంటుంది. సమస్యలు దూరం అవుతాయి. ఫ్రీగా పరీక్షని రాసి వచ్చేయొచ్చు చాలా మంది పిల్లలకి పరీక్షలు అంటే భయం వేస్తుంది.
పరీక్షలు ఎలా రాయగలను ఫెయిల్ అవుతానేమో.. ఇలా...
ఇంట్రెస్టింగ్
విద్యార్థులూ.. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? ఇలా చదవండి పక్కా ఫస్ట్ క్లాసే..!
చాలామంది విద్యార్థులకు పరీక్షలు అంటే భయం. పరీక్ష మొదలయ్యే వరకు కూడా పుస్తకం పట్టుకుని కూర్చుంటారు. కానీ నిజానికి విద్యార్థులు ఇలా చదివితే అసలు తిరిగే ఉండదు మంచిగా మార్కులు వస్తాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు. మరి ఇక విద్యార్థులు పరీక్షల్లో మంచి స్కోర్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ని ఫాలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. మే మొదటి వారంలోనే ఫలితాలు !
ఏపీ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయంలో వీటిని ఏడింటికి తగ్గించారు. గత ఏడాదిలో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రంలకు వేరువేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే...
Telangana - తెలంగాణ
ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు !
ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు మార్చి 29వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత వారం రోజు నాకు వివరిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఈ సారి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP RGUKT 2022 : ఆర్జీయూకేటీ సెట్ ఫలితాలు విడుదల
ఆర్జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 77 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే కావడం విశేషం. ఫలితాల్లో సత్తా చాటారు...
Telangana - తెలంగాణ
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. నేడే లాసెట్ ఫలితాలు
తెలంగాణలో ఇటీవల లాసెట్ రాసిన విద్యార్థులకు బిగ్ అలెర్ట.. ఇవాళ టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2022 రిజల్ట్స్ ను ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్...
వార్తలు
అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు ఫ్రిపెర్ అవుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే..జాబ్ పక్కా..
మన దేశానికి ఆర్మీ చేస్తున్న సేవల గురించి అందరికి తెలుసు..వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి మరీ మనకు సెక్యురిటీ ఇస్తున్నారు..ఈ మధ్య యువత ఎక్కువగా ఆర్మీలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ స్కీమ్ను తీసుకువచ్చింది..ఎయిర్ఫోర్స్, నేవీల్లో ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇండియన్...
Telangana - తెలంగాణ
ఆ పరీక్షను ఇలా ప్లాన్ చేసుకుంటే..ఈజిగా 60 మార్కులను పొందవచ్చు..
తెలంగాణలో ఎస్ఐ , కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలను చేపట్టారు. ఈ మేరకు పరీక్షలు కూడా జరుగుతున్నాయి.ఆగస్టు 7న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష జరగుతున్న విషయం తెలిసిందే..ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను సైతం ఇప్పటికే విడుదల చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 93937 11110/93910 05006 నంబర్లను సంప్రదించాలని...
Latest News
పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !
ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
భారతదేశం
షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !
ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...
క్రైమ్
బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !
ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...
వార్తలు
గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…
సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....
Telangana - తెలంగాణ
“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…
ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....