కరీంనగర్: రైతులకు ఎకరానికి 15 నుంచి 20 లక్షల పరిహారం: ఎమ్మెల్యే

-

కరీంనగర్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వ చర్యలు చేపడుతుందని వివరించారు. రెండోసారి నివాస గృహాలు వ్యవసాయ స్థలాలు కోల్పోతున్న వారికి ప్రత్యేక ప్యాకేజీ ఉందా అని ప్రశ్నించగా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news