కరీంనగర్ : వార్డు అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల పరీక్ష వాయిదా

-

exam
exam

ఈనెల 23న సింగరేణి సంస్థ కొత్తగూడెంలో నిర్వహించే వార్డు అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల రిక్రూట్ మెంట్ రాత పరీక్ష వాయిదా వేసినట్లు ఆర్జీ-3 అధికార ప్రతినిధి విలాస్ శ్రీనివాస్ పాద్ధార్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. అభ్యర్థులు గమనించి సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news