హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్ రెడ్డి బదిలీ

-

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

 

హుజూరాబాద్ ఆర్డీవో సి.హెచ్.రవీందర్ రెడ్డిని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఆర్డీవోగా బదిలీపై వచ్చిన ఆయన ఇక్కడ సుమారు 4 నెలలు పని చేశారు. కాగా ఆయన్ను సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news