ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరిగిన కరోనా కేసులు

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేడు కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 11, కరీంనగర్ 8, పెద్దపల్లి 10, సిరిసిల్ల జిల్లాలో 11 కేసు నమోదైనట్లు చెప్పారు. నిన్నటి కంటే కేసులు రెట్టింపయ్యాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి కరోనా నియమాలు పాటింటాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news