దత్తత గ్రామమైన ఇబ్రహీంపట్నం మండలం మూల, రాపూరుగోదూర్ గ్రామాలలో MP అరవింద్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఆయన పర్యటన ప్రశాంతంగా ముగిసింది. పర్యటనలో భాగంగా MP అరవింద్.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రశాంతంగా ముగిసిన MPఅరవింద్ పర్యటన
By Naga Babu
-
Next article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...