కరీంనగర్: పెరిగిన శునకాల బెడద

-

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో శునకాల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా అన్ని డివిజన్లలోని కాలనీల్లో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. చీకటి పడితే చాలు రోడ్డు పైకి వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. శునకాలను నియంత్రించాల్సిన కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతూ.. ఒంటరిగా కనిపిస్తే చాలు దాడులు చేస్తున్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news