మహబూబాబాద్: కొడుకు, కుమార్తెకు టీకా వేయించిన ఎంపీ కవిత

-

15 నుండి 18 సం.లు ఉన్న ప్రతి ఒక్కరికి టీకా వేయించాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత సూచించారు. ఈ రోజు తన కుమార్తె మహతి, కుమారుడు నయన్‌లకు కరోనా టీకా వేయించారు. ఎంపి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి మళ్ళీ ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలన్నారు. పిల్లలకు టీకా వేయించడం మన బాద్యతగా బావించాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news