మేడ్చల్: ‘తల్లి, కొడుకులే కొట్టి చంపారు’

-

దుండిగల్‌లో జరిగిన హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. దుండిగల్‌లో గత నెల 28న రమేశ్(35)ను హోటల్ యాజమాని రాకేశ్, అతని తల్లి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫోన్ దొంగిలించాడనే కారణంతో తల్లి, కొడుకు కలిసి రమేష్‌ను కర్రలతో కొట్టి చంపినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడికి సహకరించిన మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news