రంగారెడ్డి : మహేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం

-

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఘట్టు‌పల్లి, మన్‌సాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ఎగ్స్ ట్రే మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో దాదాపు 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. స్పాట్‌కి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news