ఉమ్మడి మెదక్ జిల్లాలో 224 కేసులు

-

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదల చేసిన 24 గంటల్లో కొత్తగా 224 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 99, సిద్దిపేటలో73 , మెదక్ జిల్లాలో 52 చొప్పున కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని, విధిగా మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news