మెదక్ : త్వరలో సిద్దిపేట వైద్య కళాశాలలో పీజీ కోర్సులు

-

మెడికల్ ఉద్యోగులు
మెడికల్ ఉద్యోగులు

సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో త్వరలో వైద్య పీజీ కోర్సులు ప్రారంభించేందుకు అధికారులు మమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్‌కు దరఖాస్తు చేసినట్లు కళాశాల డైరెక్టర్ డి.తమిళ్ అరసి తెలిపారు. ఇటీవల ఇక్కడి ఎస్ఎన్ఎఫ్ నేషనల్ నియోనాటాలజీ ఫోరం గుర్తింపు పొందింది. అన్ని కలిసొస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ తరగతులు ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news