ఎమ్మెల్సీ శేరి ఉత్తర ద్వార దర్శనం

-

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మెదక్ రామాలయం, వెంకటేశ్వర ఆలయాలను ఎమ్మెల్సీ శేరి సుబాష్ రెడ్డి దంపతులు ఉత్తర ద్వారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిలర్లు జయశ్రీ దుర్గపరసాద్, ఆర్కె శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, సభ్యులు నగరం మల్లేశం, చకిలం శ్రీనివాస్, నందిని శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, పురుషోత్తం, కొండ శ్రీనివాస్, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news