ఇబ్రహీంపట్నంలో మినీ స్టేడియం

-

ఇబ్రహీంపట్నంలో పలు అభివృద్ధి పనుల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రం నుంచి అనాజ్‌పూర్ వరకు రహదారి విస్తరణ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన, ప్రభుత్వాసుపత్రిలో భవన నిర్మాణ పనులు, ఇబ్రహీంపట్నంలో మినీ స్టేడియం ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అటు ఇబ్రహీంపట్నం చెరువు సుందరీకరణ బాధ్యతను తాను చూసుకుంటానని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news