భువనగిరి: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై నిరసన

-

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు సరికాదని ఎంపీ కోమటిరెడ్డి ఖండించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ కంటనీరు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. విభజన బిల్లులో తమ UPA కాంగ్రెస్ ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు సమన్యాయం కోసం ప్రతిపాదనలు చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news