జగిత్యాల: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం కలిశారు. పట్టణంలోని నూకపల్లి కెసిఆర్ నగర్లో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక వసతుల కల్పనకు, అంబారిపేట ఫారెస్ట్ లో అర్బన్ పార్క్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు.
జగిత్యాల: నిధుల మంజూరుకు మంత్రికి వినతి
By Naga Babu
-
Next article