ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ముంచుకొస్తున్న ముప్పు

-

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 90 కరోనా కేసులు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 59, యాదాద్రి భువనగిరి జిల్లాలో 89 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా, నిన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 222 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రజలు కరోనా పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news