కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

-


హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై సోమవారం మండలంలోని మల్కాపురం సమీపంలో కంటైనర్‌ను ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న కంటైనర్ లారీడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఆర్టీసీ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news