ఉమ్మడి కరీంనగర్ : మార్చి చివరి వరకు నిషేధాజ్ఞలు: సీపీ

-

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు, డిజె సౌండ్స్ వినియోగించరాదని పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మార్చి 1 నుండి చివరి దాకా కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా బహిరంగ మద్యం సేవిస్తే చట్ట పరంగా చర్యలు ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news