రేపు ప్రజావాణి రద్దు

-

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్టు సూర్యాపేట జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. కరోనా ఉద్ధృతి దృశ్య ప్రజలందరూ ఒకేచోట గుంపుగా ఉండవద్దని నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news