విద్యార్థులకు ముఖ్య గమనిక

-

మేడ్చల్: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ శైలజ పేర్కొన్నారు. 6వ విడత అడ్మిషన్లలో భాగంగా దరఖాస్తులు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పలు విభాగాల్లో ఉన్న కోర్సుల్లో చేరేందుకు www.iti.telangana.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news