Ranga Reddy: బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య..?

-

నాచారం పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక సంవత్సరం బిడ్డను చంపి, తల్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా చంద్రశేఖర్ దీపికకు మూడు సంవత్సరాల కిందట పెళ్లి జరగగా, ఆడబిడ్డ పుట్టిందని భార్యను వేధింపులకు గురిచేస్తుండే వాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యా లేక ఆత్మహత్యాయ .. అనే కోణంలో విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news