మార్చి 21 నుండి ఓపెన్ వర్సిటీ పరీక్షలు

-

exam
exam

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఎంబీఏ తదితర కోర్సుల విద్యార్థులకు రెండవ, మూడవ సెమిస్టర్ పరీక్షలు మార్చి 21 నుండి ప్రారంభం కానున్నట్లుగా అధికారులు తెలిపారు. పరీక్షల రిజిస్ట్రేషన్‌కై మార్చి 2 చివరి తేదీ కాగా.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లుగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news