ట్విట్టర్ వేదికగా మంత్రి ఎర్రబెల్లి విమర్శలు

-

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. ‘గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి బీజేపీ ప్రభుత్వానికి ఏడేళ్ల సుదీర్ఘ సమయం ఉంది. మీరు ఎందుకు సరిదిద్దలేదు?’ అని విమర్శించారు. దానికి #ModiEnemyOfTelangana అనే హాష్ ట్యాగ్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news