కరీంనగర్ : నివేదికిస్తే.. నిధుల మంజూరుకు కృషి: బండి సంజయ్

-

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల, గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై నివేదిక ఇస్తే, కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. కేంద్ర నిధులతో జిల్లాలో స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచామని కలెక్టర్ కర్ణన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version