రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి

-

దేవరకొండ మండలం కొండ భీమనపల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జిల్లేపల్లి గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి స్కూటీపై వెళుతుoడగా కొండ భీమనపల్లి సమీపంలో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version