Karimnagar: లాడ్జీలో వ్యక్తి అనుమానాస్పద మృతి

-

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి భీమునిపట్నం కు చెందిన వేరుకొండ సత్యనారాయణ (40) స్థానిక సాగర్ లాడ్జిలో గురువారం రాత్రి మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఎన్టీపీసీ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. సత్యనారాయణ ఎలా మరణించాడో వివరాలు ఆరా తీస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news