వరంగల్ : గూడూరులో ఫిబ్రవరి 16 నుండి సమ్మక్క- సారలమ్మ జాతర

-

గూడూరు మండలంలోని ఏపూరు, బొల్లేపల్లి గ్రామాల మధ్య పాకాల వాగు ఒడ్డున వెలసిన శ్రీగబ్బిలాల మడుగు సమ్మక్క -సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆర్రెం వీరస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. జాతర జరుగు గద్దెల వద్ద నిర్వహణ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించి, జాతర ప్రణాళికను సిద్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news