తెరాస సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని నియమించడం పట్ల దుబ్బాక మున్సిపాలిటీ పాలక వర్గం హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత అధ్యక్షతనలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నియామకంపై హర్షం
By Naga Babu
-
Previous article
Next article