నల్గొండ : MLAల క్యాంప్ కార్యాలయాల ముట్టడి

-

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జితేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న ఎమ్యెల్యేల క్యాంపు కార్యాలయాలు ముట్టడి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పుట్ట రాకేష్, ప్రవీణ్ రెడ్డి, దేవేందర్, అంజన్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news