భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రంలో చోరి

-

యాదాద్రి: చౌటుప్పల్ మండలం రాచకొండ కొండల్లో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం సరళ మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగులగొట్టి రూ.లక్ష నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news