మెదక్ : సిద్దిపేట: కాల్పులు జరిపిన నిందితులు అరెస్ట్

-

సిద్దిపేట జిల్లాలో నిన్న కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆకుల వంశీ కృష్ణ అనే వ్యక్తి తనపై కాల్పులు జరిగినట్టు 100 కాల్ చేశాడని ఆమె తెలిపారు. ఈ రోజు తిరుపతి, అతని మనుమడు శరత్‌ను అరెస్టు చేసినట్టు కమిషనర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news