Warangal: కేసముద్రంలో విషాదం.. SRSP కాలువలో పడి..

-

మహబూబాబాద్: కేసముద్రం మండలంలోని తౌర్యాతండా గ్రామ పంచాయతీ శివారు దుబ్బతండా వద్ద ఎస్‌ఆర్ఎస్‌పీ కాల్వలో పడి ఏడేళ్ళ బాలిక మృతి చెందింది. మరో బాలిక గల్లంతు అయ్యింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని గాలింపు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కూతురు మరణవార్త విన్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version