వరంగల్ : నేటి కాళేశ్వరం హుండీ లెక్కింపు ప్రక్రియ వాయిదా

-

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామీ దేవస్థానం హుండీల లెక్కింపును ఈనెల 25న నిర్వహించడానికి సన్నాహాలు చేయగా అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ఈఓ మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుండీల లెక్కింపును త్వరలో నిర్వహిస్తామని, లెక్కింపు చేసే తేదీ త్వరలోనే తెలుపుతామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news