HNK: ‘ఐనవోలు జాతరకి వెళ్లే భక్తులకి హెచ్చరిక’

-

ఐనవోలులోని శ్రీ మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో జనవరి 13 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఐనవోలు దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 11నుండి 13 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్‌గా నిర్దారణ జరిగింది. థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు. దీంతో భక్తుల్లో గుబులు మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news