ములుగు జిల్లా వెంకటాపురం మండలం, రామచంద్రాపురం గ్రామ సమీపంలో బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఆటో – మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మోటారు సైకిల్ పై ఉన్న ఇద్దరికి, ఆటోలో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, వివరాలను సేకరిస్తున్నారు.
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు లేకుండా వచ్చే క్రెడిట్ కార్డులు ఇవే
క్రెడిట్ కార్డు వాడటం అనేది కత్తిమీద సాము లాంటిదే.. ఎంతో జాగ్రత్తగా...
తిరుపతి నామినేషన్ కార్యాలయం వద్ద కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు..!
ఎన్నికల హీట్ ఇప్పటికే ఎక్కువై పోయింది. పార్టీ నాయకులందరూ కూడా ప్రచారాలని...
కాంగ్రెస్ కి అత్యధిక స్థానాలు వస్తాయి.. పూర్వ వైభవం వస్తుంది: రంజిత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో...