వరంగల్ : ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించే సందర్భం: మంత్రి సత్యవతి

-

‘హెల్త్ ప్రొఫైల్లో ములుగు జిల్లాను ఎంపిక చేసినందుకు సీఎం KCRకి పాదాభివందనం, ఈ కార్యక్రమం ఆవిష్కరణకు స్వయంగా వచ్చిన మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు’ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లాలో సరైన వైద్యం ఉండదు, కాబట్టి ముందు అక్కడ హెల్త్ ప్రొఫైల్ ఉండాలని కేసిఆర్ స్వయంగా చెప్పడం గిరిజనుల పట్ల వారికున్న ప్రేమకు నిదర్శనమన్నారు. ఈరోజు తెలంగాణ ఆరోగ్య రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించే సందర్భమన్నారు

Read more RELATED
Recommended to you

Latest news