జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో కరోనా పేషెంట్కు వైద్యులు సుఖప్రసవం చేశారు. ప్రియాంక అనే మహిళ డెలివరీ కోసం రాగా ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అన్ని జాగ్రత్తలతో వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. ప్రియాంక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రాణాలకు తెగించి వైద్యం అందించిన సిబ్బందిని పలువురు అభినందించారు.
వరంగల్ : కరోనా పేషంట్కు డెలివరీ చేసిన వైద్యులు
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...