వరంగల్: రోజురోజుకు పెరుగుతున్న మిర్చి ధరలు

-

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పల్లికాయ ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. నేడు మార్కెట్లో క్వింటాల్ మిర్చి ధర రూ.18,300గా ఉండగా, పల్లికాయ ధర రూ.6216గా ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news