వరంగల్ : లక్నవరంలో సందర్శకుల సందడి

-

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో గల లక్నవరం సరస్సు వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుండి ప్రజలు చెరువు వద్దకు చేరుకొని, రోప్ వంతెనపై సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. అలాగే మేడారం జాతర సమీపిస్తుండటంతో అటువైపు, రామప్ప వైపు వెళ్తున్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news