అగ్రిగోల్డ్ బాధితులకు భాజపా అండగా ఉంటుందని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వివరించారు. విజయవాడలో జరిగే నిరాహార దీక్షను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కుంభకోణంలో ఆ సంస్థ యాజమాన్యాన్ని రక్షించేందుకు రూ.వందల కోట్ల ఆస్తులను చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ సహా తెదేపా నాయకులు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం…లక్ష్మీనారాయణ
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో...
Ganesh -
రేపటి నుంచి దిగ్గజ క్రికెటర్ల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం
జూలై 3 నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం కానుంది....
Ganesh -
పూరి జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది ఎప్పుడు..? యాత్ర ప్రాముఖ్యత ఏంటంటే
ఒడిశా రాష్ట్రం పూరి నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ...