ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై తొలిఅడుగు     

-

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌తో కేంద్ర ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్ గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత త్వరగా పరిశ్రమకు సంబంధించిన వివరాలు సేకరించాలని మెకాన్‌ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందంతో సమీక్షించిన కేంద్ర ఉక్కుమంత్రిత్వ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వం వివరాల కోసం వేచిచూడకుండా మిగిలిన అంశాలతో నివేదిక సమర్పించాలని మెకాన్‌కు  మంత్రి బీరేంద్రసింగ్‌ నిర్దేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version