తాజా మాజీ రవాణా మంత్రి, తెరాస నేత పట్నం మహేందర్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని మెకానిక్ మృతి చెందారు. తాండూరులో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని హైదరాబాద్ కి తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్లోని పైలట్ వాహనం వేగంగా వెళ్తున్న సమయంలో ఎంకలపల్లి గేట్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ మహిపాల్ రెడ్డి అనే మెకానిక్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేశారు.
మెకానిక్ ని ఢీకొన్న మహేందర్ రెడ్డి కాన్వాయ్
-
Previous article
Read more RELATEDRecommended to you
గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది : మంత్రి సీతక్క
గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది తెలంగాణ గిరిజన...
Anji N -
చిన్నారిని చిదిమేసిన నిందితుడిని వదిలే ప్రసక్తే లేదు : మంత్రి శ్రీధర్ బాబు
ఇటీవలే పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం చేసి హత్య...
Anji N -
కేసీఆర్ లేఖ గురించి జస్టిస్ నరసింహా రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పంపించిన లేఖ కమిషన్...
Anji N -