అమిత్ షా  హైదరాబాద్లో పోటీ చేసిన గెలుపు మాదే…ఓవైసీ

-

భాజపా అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్లో పోటీ చేసినా సరే .. ఎంఐఎం అఖండ విజయాన్ని సాధిస్తుందని ఎంఐఎం నేత, అసదుద్దీన్ ఓవైసీ ట్విటర్ వేదికగా ధీమా వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలను సైతం రానున్న ఎన్నికల్లో భాజపా మళ్లీ గెలవలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను నియంత్రించడంతో పాటు, యువతకు ఉద్యోగ కల్పనలో భాజపా ప్రజలకు ఏం సమాధానం చెబుతుందో అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news