అయోధ్య రామజన్మభూమి వివాదంలో సుప్రీం కోర్టు కీలక తీర్పుని వెలువరించింది. విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదలా యించాల్సిన అవసరం లేదన్న సుప్రీం. అక్టోబర్ చివరి వారంలో కేసును విచారించనున్నట్లు సుప్రీం వివరించింది. కేసును బదిలీ చేయడానికి సంబంధించి మెజార్టీ అభిప్రాయంతో జస్టిస్ నజీర్ విభేదించినట్లు తెలుస్తోంది.
అయోధ్య కేసులో సుప్రీం తీర్పు
-
Previous article
Read more RELATEDRecommended to you
క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేసిన టీమిండియా కోచ్..!
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. 13...
Anji N -
బంగ్లాదేశ్ చొరబాటుదారులని సెటిల్ చెయ్యాలని టీఎంసీ చూస్తోంది: మోడీ
దేశవ్యాప్తంగా రెండవ దశ ఎన్నికలు జరుగుతున్న వేళ మోడీ తన ప్రచారాన్ని...
నడిచి వెళ్ళేవాళ్ళను టార్గెట్ చేస్తున్న మొబైల్ స్నాచింగ్ ముఠా..!
అంతర్జాతీయ మొబైల్స్ స్నాచింగ్ ముఠాకి చెందిన వాళ్ళని సౌత్ జోన్ టాస్క్...