అయోధ్య కేసులో సుప్రీం తీర్పు

-

అయోధ్య రామజన్మభూమి వివాదంలో సుప్రీం కోర్టు కీలక తీర్పుని వెలువరించింది. విస్తృత‌ రాజ్యాంగ ధర్మాసనానికి బదలా  యించాల్సిన అవసరం లేదన్న సుప్రీం. అక్టోబర్ చివరి వారంలో కేసును విచారించనున్నట్లు సుప్రీం వివరించింది. కేసును బదిలీ చేయడానికి సంబంధించి మెజార్టీ అభిప్రాయంతో జస్టిస్ నజీర్  విభేదించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news