తెలంగాణలో ప్రజావ్యవతిరేక విధానాలను అవలంబిస్తున్న తెరాస అధినేత కేసీఆర్ ని గద్దె దించేందుకే మహాకూటమిని ఏర్పాటు చేశామని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఈ సందర్భంగా తెజస పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇతర పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు అందరూ కలిసి పోరాడుతున్నామన్నారు. కూటమిలో సీట్లపై ఎలాంటి ఇబ్బంది లేదు త్వరలోనే అందరం చర్చించుకుని ఓ నిర్ణయానికి వస్తామన్నారు. మార్పు కోసం జరుగుతున్న ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఆ వ్యక్తిని సీఎం పీఠం నుంచి దించేందుకే కూటమి..
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
లోక్ సభ స్పీకర్ గా మరోసారి ఓం బిర్లా ఎన్నిక
లోక్ సభలో ఎట్టకేలకు స్పీకర్ ఎన్నిక పూర్తయింది. నూతన స్పీకర్గా ఓం...
నగరవాసులకు అలర్ట్.. రెండు రోజులపాటు ఈ ప్రాంతాలకి నీటి సరఫరా అంతరాయం
హైదరాబాద్ నగరవాసులకు అధికారులు కీలక సూచన చేశారు. హైదరాబాద్కు తాగు నీరు...
Ganesh -
ఉప్పల్-ఘట్కేసర్ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి కోమటిరెడ్డి
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి...
Ganesh -